Header Banner

అభివృద్ధికి అజెండా సిద్ధం చేసిన ఏపీ..! దేశం అంతా ఫాలో అవ్వాలన్న మోదీ!

  Sat May 24, 2025 15:06        Politics

వికసిత్ భారత్–2047 దిశగా పురోగతిని వేగవంతం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మూడు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ సమన్వయంతో దేశంలోని ముఖ్యమంత్రులతో కలిసి ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పీపీపీ ప్రాజెక్టులకు కేంద్ర వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కల్పించేందుకు ఒక కమిటీ, వృద్ధాప్యం, తక్కువ జననాల వంటి సవాళ్లపై అధ్యయనం చేసే మరో కమిటీ, సాంకేతికత ఆధారిత పాలనపై దృష్టి సారించేందుకు మూడవ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ వేదికగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన గ్రోత్ బ్లూప్రింట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు అత్యంత ఆదర్శవంతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అధ్యయనం చేయాలని ప్రధాని సూచించారు.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #AndhraPradesh #DevelopmentAgenda #ModiPraise #APModel #ViksitBharat2047 #NationFollowsAP